చాలామంది భారతీయులకు పాకిస్థాన్ అంతా ఒక ముద్దలాగా, అనుమానించదగిన ఒక భూమిలా కనపడుతుందే తప్ప, విడిగా ఒక్కొక్క మనిషి కనపడడు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ ఊరికే అనలేదు. మనిషిని దేశ, కాల, పరిస్థితుల నుండి వేరుగా చూస్తే, ఆ మనిషి పూర్తిగా అర్ధం అవుతాడు అనిపిస్తుంది. చేతిలో డిగ్రీలు, ప్రతిభ తప్ప ఉద్యోగం, ఇల్లు లేని భారతీయ యువకులు నడిరోడ్డుపై కనపడి, మాకు తల మీద గూడు ఇవ్వగలరా అని నోరు తెరిచి అడిగితే, సంకోచించలేదు, అనుమానించలేదు. నిస్సంకోచంగా ఆ అమెరికా భూమిపై, ఆ భారతీయుల్ని ఆహ్వానించాడు ఆ పెద్దమనిషి. ఆ మానవత్వం ఉన్నవాడు పాకిస్థానీయుడో, భారతీయుడో, అమెరికనో, ఆఫ్రికనో, మెక్సికనో అనిపించుకోడు, మనిషి అనిపించుకుంటాడు. అలా నా దృష్టిలో చిట్టెన్ రాజు గారికి ...
Read moreదాసుభాషితం తరపున మేము ముందు నుండి కూడా యాప్ యూజర్స్ నీ నేరుగా కలవాలని, వారితో మాట్లాడాలని ఆలోచనలతో ఉన్నాము. అందుకు తగిన వేదిక ఈ పుస్తకాల పండగే అవడం ఇంకా బాగా కుదిరింది. 2022 లో మేము నిర్వహించిన స్టాల్ వలన అప్పటికి మేము కొంత మందికే తెలుసు, ఇంకా కొంతమందికి పరిచయం అయ్యాము. జీవితకాల సభ్యత్వం తీసుకుని అప్పుడు దాసుభాషితం యాప్ ని నిలబెట్టిన ఎందరో యూజర్స్ తో ఒక వాట్సాప్ కూటమిని ఏర్పాటు చేసిన విషయం అందిరికీ తెలిసిందే. మొదట మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఇప్పుడు మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఎంత తేడా ఉంది! అప్పుడు మేము చిన్న టీమ్ ఇప్పుడు...
Read moreఅమెరికాలోనే కాక, ప్రపంచదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలుగుదనాన్ని అందిస్తూ, వారికి తమ భాష సాహిత్యాలకు దూరం కాకుండా ఎంతో కృషి చేస్తున్న మన వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి కన్నా సరైన వారు ఎవరు అనిపించింది. ప్రవసాంధ్ర జీవనం గురించి ఎన్నో కథలు రాసినవారి నుంచి వినడం కన్నా కిక్ ఇంకేం ఉంటుంది?మీకు తెలియనది ఏముంది? తెలుగువారి కోసం అంటే.....
Read more